తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని అందుకుని, అద్భుతం సృష్టించిన ఇస్రో మార్స్ ఆర్బిటర్ మిషన్, తన పనిని కూడా ఎంతో సమర్థవంతంగా చేస్తోంది. అంగారకుడికి సంబంధించిన ఫోటోలను తీస్తూ.. వాటిని ఎంతో జాగ్రత్తగా ఇస్రోకుపంపిస్తోంది. ఎంతో క్లారిటీగా ఉన్న ఈ ఫోటోలతో మార్స్ అధ్యయనం మరింత సులువు కానుంది. అంగారకుడిపై ఉన్న ధూళి తుపాన్లకు సంబంధించి మామ్ తీసిన ఫోటోలను విడుదల చేసింది ఇస్రో.
సెప్టెంబర్ 28, 2014న మామ్ తీసిన అంగారకుడి చిత్రం |
సెప్టెంబర్ 28, 2014న మామ్ తీసిన అంగారకుడి చిత్రం |
నవంబర్ 19, 2013న అంతరిక్షం నుంచి మామ్ తీసిన చిత్రం, ఇందులో భారత దేశాన్ని స్పష్టంగా చూడొచ్చు |
కామెంట్ను పోస్ట్ చేయండి