ఉత్తరప్రదేశ్లో తిరిగి పుంజుకోవాలనుకున్న బీజేపీ ఆశలు నెరవేరలేదు. ఉమాభారతిని రంగంలోకి దింపి హిందుత్వ కార్డును ప్రదర్శించినా, ఫలితం లేకపోయింది. చివరకు, రెండు దశాబ్దాలుగా బీజేపీకి పట్టం కడుతూ వచ్చిన అయోధ్య ఓటర్లు కూడా ఈ సారి కమలనాథులకు మొండిచేయి చూపించారు. అయోధ్యలో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ను కాదని, ఎస్పీ అభ్యర్థి తేజ్ నారాయణ్ పాండేను గెలిపించారు. బాబ్రీ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి దాకా.. ఈ స్థానంలో బీజేపీనే గెలుస్తూ వచ్చింది. కానీ, ఉత్తరప్రదేశ్లో ఎస్పీ ప్రభంజనంలో ఈ సీటు కూడా బీజేపీ ఖాతా నుంచి కొట్టుకుపోయింది.
Read more...
ayodhya లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
ayodhya లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
7, మార్చి 2012, బుధవారం
బీజేపీని ఓడించిన అయోధ్య ఓటర్లు
Categories :
ayodhya . bjp . POLITICS . TOP . up results
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)