5, జులై 2011, మంగళవారం
సెంచరీ కొట్టేశారు...
తెలంగాణ ప్రజాప్రతినిధులు సెంచరీ కొట్టారు. రాష్ట్ర సాధనలో భాగంగా రెండోసారి మాకుమ్మడి రాజీనామాలను సంధించిన అన్ని పార్టీల తెలంగాణ నేతలు పదవులను త్యజించే విషయంలో సెంచరీని పూర్తిచేశారు. సోమవారం రోజు 81 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. మరో పంతొమ్మిది మందీ
సోమవారం రాజీనామాలు.. 81
కాంగ్రెస్ (మంత్రులతో కలిపి) 39
పీఆర్పీ - 02
కాంగ్రెస్ అనుబంధం(ఇండిపెండెంట్) - 03
టీడీపీ - 33
నాగం గ్రూప్ - 04
మంగళవారం రాజీనామాలు
కాంగ్రెస్ (మంత్రి శంకర్రావు) - 1
టీఆర్ఎస్ - 11
బీజేపీ - 02
సీపీఐ - 04
మొత్తం 99
గతంలో రాజీనామా చేసిన పోచారం శ్రీనివాసరెడ్డినీ కలుపుకుంటే పదవులు వదులుకున్నవారి సంఖ్య 100 కు చేరుతుంది. రాష్ట్ర సాధన కోసం ఇంతమంది రాజీనామాలు చేయడం ఇదే తొలిసారి. ఈ సారన్నా వీరి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి