హైదరాబాద్ బాంబు పేలుళ్లలో దాదాపు 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. వెంకటాద్రి థియేటర్ దగ్గర ఓ బాంబును పోలీసులు గుర్తించారు. ఈ పేలుళ్లపై పూర్తిస్థాయి విచారణకు సీఎం కిరణ్ ఆదేశించారు. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో రక్తపుమరకలతో అత్యంత విధ్వంసకరంగా కనిపిస్తోంది. ఉస్మానియా ఆస్పత్రి క్షతగాత్రులతో నిండిపోయింది.



కామెంట్ను పోస్ట్ చేయండి