4, ఫిబ్రవరి 2013, సోమవారం
హోంమంత్రి షిండే పైనా కేసు పెట్టారు
Categories :
case . hindutva terrorism . POLITICS . shinde . TOP
నోటి దురుసుతో తిప్పలు పడుతున్న వారి జాబితాలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా చేరారు. హిందుత్వ ఉగ్రవాదం అంటూ కాంగ్రెస్ చింతన్ శిబిర్ లో వ్యాఖ్యానించిన షిండేపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే, ఎక్కడా కేసులు మాత్రం నమోదు కాలేదు. పైగా, బీజేపీ కూడా షిండే ను తప్పించాలంటూ తీవ్రంగా ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని మధురలో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో కేసు నమోదు చేశారు. సాహెబ్ సింగ్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై ఈ నెల 12న విచారణ జరపనుంది కోర్టు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి