15, జూన్ 2012, శుక్రవారం
మెజార్టీతో ఉపఎన్నికల ఫలితాలు
రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో అభ్యర్థులు సాధించిన మెజార్టీలివి. రాయచోటి నుంచి పోటీచేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి అత్యధికంగా 56891 ఓట్ల మెజార్టీ సాధించారు. అత్యల్పంగా పరకాలలో టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతి 1562 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. నెల్లూరు లోక్ సభ స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి 2,91,745 ఓట్ల మెజార్టీతో సుబ్బిరామిరెడ్డిపై గెలుపొందారు. (ఈసీ అధికారికంగా ప్రకటించిన తర్వాత మెజార్టీల్లో స్వల్పమైన మార్పులు ఉంటే ఉండొచ్చు..నెటిజన్లు గమనించగలరు.)జాబితాను పెద్దదిగా చూడడం కోసం ఇమేజ్ పై క్లిక్ చేయండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి