11, మార్చి 2012, ఆదివారం
ప్రపంచకప్ సెమీస్ లో భారత్ - పాక్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా?
Categories :
CRICKET . india pakistan world cup . match fixing . news . sports . TOP
చిరకాల ప్రత్యర్థులైన భారత్ - పాకిస్తాన్ ల మధ్య ప్రపంచ కప్ సెమీస్ లో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ పై ఫిక్సింగ్ నీలినీడలు కమ్ముకున్నాయి. లక్షలాది రూపాయలను వెదజిమ్మడంతో పాటు.. ఓ బాలీవుడ్ తారను కూడా వాడుకున్న బుకీలు సెమీస్ ను ఫిక్స్ చేశారని బ్రిటన్ మీడియాకు చెందిన ది సండే టైమ్స్ సంచలన కథను ప్రచురించింది. ఢిల్లీకి చెందిన ఓ బుకీని ట్రాప్ చేసిన సండైటైమ్స్ ప్రతినిధులు ఫిక్సింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ వార్తపై తీవ్రంగానే స్పందించిన ఐసీసీ.. ఫిక్సింగ్ వ్యవహారంపై విచారణకు సిద్ధమవుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి