2, ఆగస్టు 2011, మంగళవారం
స్వార్థపరులదే సమైక్య ఉద్యమట..!
రాష్ట్రంలో జరుగుతున్న తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలపై సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి తనదైన శైలిలో స్పందించారు. కొంతమంది స్వార్థపర పెట్టుబడిదారులు సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే విజయవాడ, విశాఖపట్నం లేదా కడప రాజధానిగా ఉండాలని సీమాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తన లేటెస్ట్ ఫిల్మ్ పోరు తెలంగాణ పాటలను జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీన KCR చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు నారాయణమూర్తి చెప్పారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి