ప్రధాని అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ - బీజేపీల మధ్య ట్వీట్ల యుద్ధం పతాక స్థాయికి చేరింది. కొంతకాలంగా మోడిని టార్గెట్ చేసుకుని ట్వీట్ల వర్షం కురిపిస్తున్న దిగ్విజయ్ సింగ్ ఈ సారి మరో తీవ్ర విమర్శ చేశారు. బీజేపీ సరైన ప్రధాన అభ్యర్థిని ఎంచుకోలేదని, సుష్మా స్వరాజ్ లాంటి మంచి నాయకురాలిని ఎంచుకోలేకపోయిందని విమర్శించారు..
దీనికి సుష్మా స్వరాజ్ వెంటనే ప్రతిస్పందించారు. రాహుల్ గాంధీ కన్నా దిగ్విజయ్ సింగే బెటర్ అంటూ ట్విట్టర్లోనే సెటైర్ వేశారు సుష్మా.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి