తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకంగా భావిస్తున్న ఎన్నికల్లో పోలింగ్ మొదలయ్యంది.119 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు జరుగుతున్న పోలింగ్ లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.ఉదయం 9గంటల సమయానికి దాదాపు 15 శాతం పోలింగ్ నమోదయ్యింది. మహబూబ్ నగర్లో అత్యధికంగా 17 శాతం నమోదు కాగా హైదరాబాద్ లో మాత్రం కేవలం 10 శాతమే నమోదు కావడం గమనార్హం. చదువుకున్న వాళ్లు ఎక్కువగా ఉండే రాష్ట్రరాజధానిలో అత్యంత తక్కువ పోలింగ్ నమోదు కావడం నిజంగానే సిగ్గు చేటు.
30, ఏప్రిల్ 2014, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి