ఎన్నికల వేళ ధనప్రవాహం వరదలా దేశాన్ని ముంచెత్తుతోంది. ఎన్నికల సంఘం, పోలీసులు సంయుక్తంగా చేస్తున్న సోదాల్లో భారీగా నోట్ల కట్టలు, మద్యం బాటిళ్లు పట్టుబడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ చూస్తే
ఎందుకంటే, చాలామంది నేతలు ఇతర మార్గాల్లో కోట్లాది రూపాయలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తూనే ఉన్నారు. మన రాష్ట్రంలోనే ఈ సారి అభ్యర్థులు చేస్తున్న ఖర్చు రెండు వేల నుంచి మూడు వేల కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఒక్కసారి పెట్టుబడి పెడితే, ఐదేళ్ల పాటు సంపాదించుకునే అవకాశం ఉండడమే ఈ స్థాయిలో అభ్యర్థులతో ఖర్చు పెట్టించేలా చేస్తోంది. డబ్బు, మద్యం, తాయిలాల పేరుతో ఓటర్లను మభ్యపెట్టి, తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతీ పార్టీ అభ్యర్థి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి బంధువులు, సన్నిహితులు, అనుచరుల ఇళ్లల్లో నిత్యం సోదాలు చేస్తే వేలాది కోట్లు దొరకడం ఖాయం. అటు ఎన్నికల సంఘం.. ఇటు పోలీసులు ఈ విషయంలో దృష్టి పెట్టాల్సి ఉంది.
ఇక ఇలా దొరుకుతున్న డబ్బును ఏం చేస్తారన్నదానిపై సరైన వివరాలు లేవు. నిబంధనల ప్రకారం ఐటీ శాఖకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే, ఏ నియోజకవర్గంలో ఈ డబ్బు దొరికితే, ఆ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో వీటిని చేర్చితే మేలు. వీటి ఖర్చు వ్యవహారం ప్రజాప్రతినిధులకు కాక, కలెక్టర్ చేతిలో పెడితే కాస్తోకూస్తో ప్రయోజనం కూడా కలుగుతుంది. ఎక్కడ దొరికిన డబ్బు అక్కడి అభివృద్ధికే వినియోగమవుతుంది.
దాదాపు 300 కోట్ల రూపాయలు, లక్షా 33 వేల లీటర్ల మద్యం, 30 వేల కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇందులో దాదాపు సగం డబ్బు, మద్యం మన రాష్ట్రంలోనే దొరకడం నిజంగానే సిగ్గు చేటు. ఎప్పుడూ లేనంతగా డబ్బు, నగదు పట్టుబడడం చూస్తుంటే నోట్లతో ఓట్లను కొనడానికి నేతలు ఎంతగా ప్రయత్నిస్తున్నారో అర్థం అయిపోతుంది. ఇంత డబ్బు దొరకడం చూసి అధికారులు నోళ్లు వెళ్లబెడుతున్నారు. అయితే, ఇలా దొరుకుతున్న డబ్బు చాలా కొద్ది మొత్తం మాత్రమే.
ఎందుకంటే, చాలామంది నేతలు ఇతర మార్గాల్లో కోట్లాది రూపాయలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తూనే ఉన్నారు. మన రాష్ట్రంలోనే ఈ సారి అభ్యర్థులు చేస్తున్న ఖర్చు రెండు వేల నుంచి మూడు వేల కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఒక్కసారి పెట్టుబడి పెడితే, ఐదేళ్ల పాటు సంపాదించుకునే అవకాశం ఉండడమే ఈ స్థాయిలో అభ్యర్థులతో ఖర్చు పెట్టించేలా చేస్తోంది. డబ్బు, మద్యం, తాయిలాల పేరుతో ఓటర్లను మభ్యపెట్టి, తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతీ పార్టీ అభ్యర్థి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి బంధువులు, సన్నిహితులు, అనుచరుల ఇళ్లల్లో నిత్యం సోదాలు చేస్తే వేలాది కోట్లు దొరకడం ఖాయం. అటు ఎన్నికల సంఘం.. ఇటు పోలీసులు ఈ విషయంలో దృష్టి పెట్టాల్సి ఉంది.
ఇక ఇలా దొరుకుతున్న డబ్బును ఏం చేస్తారన్నదానిపై సరైన వివరాలు లేవు. నిబంధనల ప్రకారం ఐటీ శాఖకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే, ఏ నియోజకవర్గంలో ఈ డబ్బు దొరికితే, ఆ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో వీటిని చేర్చితే మేలు. వీటి ఖర్చు వ్యవహారం ప్రజాప్రతినిధులకు కాక, కలెక్టర్ చేతిలో పెడితే కాస్తోకూస్తో ప్రయోజనం కూడా కలుగుతుంది. ఎక్కడ దొరికిన డబ్బు అక్కడి అభివృద్ధికే వినియోగమవుతుంది.
దాదాపు 300 కోట్ల రూపాయలు, లక్షా 33 వేల లీటర్ల మద్యం, 30 వేల కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇందులో దాదాపు సగం డబ్బు, మద్యం మన రాష్ట్రంలోనే దొరకడం నిజంగానే సిగ్గు చేటు. ఎప్పుడూ లేనంతగా డబ్బు, నగదు పట్టుబడడం చూస్తుంటే నోట్లతో ఓట్లను కొనడానికి నేతలు ఎంతగా ప్రయత్నిస్తున్నారో అర్థం అయిపోతుంది. ఇంత డబ్బు దొరకడం చూసి అధికారులు నోళ్లు వెళ్లబెడుతున్నారు. అయితే, ఇలా దొరుకుతున్న డబ్బు చాలా కొద్ది మొత్తం మాత్రమే.
కామెంట్ను పోస్ట్ చేయండి