అసోంలో రాహుల్ గాంధీకి ముద్దుపెట్టిన ఓ మహిళను, ఆమె భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఫిబ్రవరి న జోర్హాత్ లో 600 మంది స్వయంసేవా సంఘం సభ్యులతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయనపై మహిళలు ముద్దుల వర్షం కురిపించారు. అయితే, ఇలా రాహుల్ ను ముద్దాడిన ఓ మహిళ కుటుంబంలో ఈ విషయంలో పెద్ద గొడవకు దారి తీసింది. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించాడు ఆమె భర్త. తీవ్రంగా గాయపడ్డ ఆమె మృతి చెందింది. ఆమె భర్తకూ 40 శాతం వరకూ గాయాలయ్యాయి.
1, మార్చి 2014, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి