కసబ్ ఉరి అత్యంత రహస్యంగా సాగిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆపరేషన్ ఎక్స్ పేరుతో సాగిన ఈ వ్యవహారం చివరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు, దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ కూ సైతం తెలియదని ప్రకటించారు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే. 2004 తర్వాత దేశంలో అమలైన ఉరిశిక్ష కసబ్ దే. పైగా, కసబ్ ఉరి.. దేశంలోనే అత్యంత కీలకమైన సంఘటనగా భావించొచ్చు. కసబ్ ఉరి ప్రభావం దేశవ్యాప్తంగా కూడా ఉంటుంది. అలాంటిది.. కసబ్ ను ఉరితీసే సమాచారం సోనియాకు, ప్రధానికి చెప్పకుండా ఉంటారా..? ఇదే ఇప్పుడు అసలైన డౌట్. ప్రధానికి తెలియకుండా హోంశాఖ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందంటే.. ప్రధాని పదవి నామమాత్రమేనా...? అసలు సోనియాకు తెలియకుండా నిర్ణయం తీసుకునే సాహసాన్ని షిండే చేస్తారా..?
21, నవంబర్ 2012, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పోనీ రాహుల్ అనుమతైనా తీసుకున్నాడు కదా.
2G, 3G, Coalgate వాటా లెక్కలేసుకునే టైములో పర్మిషన్ కోసం వచ్చిన షిండేని వాళ్ళు కసురుకుని వుంటారు, అంతమాత్రాన ఇలా పత్రికల్లో గొప్పగా అరవ ఆక్షన్ చేయడం హోం మంత్రి తప్పే. పదవి వూడాల్సిందే. :)) :P