అప్రకటిత విద్యుత్ కోతలపై జనాగ్రహం పెల్లుబికడంతో ట్రాన్స్ కో అధికారులు రూటు మార్చారు. ఇకపై చెప్పే కరెంటు కట్ చేస్తామంటున్నారు. ఏ ఏ ప్రాంతాల్లో రోజుకు ఎంత మేర కరెంటు కోత విధిస్తారో ట్రాన్స్ కో ఎండీ హీరాలాల్ స్పష్టం గా ప్రకటించారు.
తిరుపతి, విశాఖ, వరంగల్ నగరాల్లో రోజుకు మూడు గంటలు కరెంట్ కట్
అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రోజుకు 5 గంటల పాటు కరెంటు కోత
పట్టణాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో రోజుకు 6 గంటలు కోత
గ్రామాల్లో 12 గంటల పాటు కోత, సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకే విద్యుత్ సరఫరా..
దీన్ని బట్టి చూస్తే ఇక రాష్ట్రంలో జనం కరెంటు లేకుండానే బతకాల్సిన పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తోంది.
11, జులై 2012, బుధవారం
ఇక మనది చీకటి రాష్ట్రమే!
Categories :
electricity . news . power cuts . TOP . transco
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి