8, ఆగస్టు 2011, సోమవారం
తెలంగాణకు అనుకూలమని చెప్పలేదట!
డిసెంబర్ 9కు ముందు జరిగిన సీఎల్పీ భేటిలో తెలంగాణపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని మంత్రి శైలజానాథ్ సంచలన వ్యాఖ్య చేశారు. అఖిలపక్ష భేటీలోనూ తెలంగాణపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాన్ని చెప్పలేదన్నారు. అంబేద్కర్ కూడా తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండాలనే కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ విధానమని ఆయన వ్యాఖ్యానించారు. ఆజాద్తో సంప్రదింపుల కోసం 16మందితో కూడిన బృందం ఈనెల 10న ఢిల్లీ వెళ్తున్నట్లు ఆయన చెప్పారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి