23, ఆగస్టు 2011, మంగళవారం
ఇది స్కాముల రాజ్యం...
అవును, స్వాతంత్ర్యం వచ్చిందే తడవుగా మన నేతలు దేశఅభివృద్ధి గురించి కలలు కన్నారంటే పొరపాటే. సర్వం త్యాగం చేసి మహానుభావులు స్వాతంత్ర్యం సాధిస్తే.. గాంధీ టోపీలు పెట్టుకుని అధికారాన్ని అందుకున్న కొంతమంది, దేశాన్ని దోచుకోవడమే పరమావధిగా మార్చుకున్నారు. 1948 నుంచి 2010 వరకూ మన దేశంలో సాగిన రాజకీయ దోపిడీ ఎంతో తెలుసా..
910603234300000 రూపాయలు. దీనికి సంబంధించిన జాబితానే పై ఫోటోలో ఉన్న వివరాలు. మేజర్ స్కాంలు మాత్రమే ఇందులో ఉన్నాయి. చిన్నా చితకా కూడా కలుపుకుంటే దీనికి రెట్టింపు సంఖ్యలో దోపిడీ జరిగిందనుకోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి